ఆంధ్రజ్యోతి-ఎబిన్ ఛానెల్
ప్రారంబించిన రోశయ్య
హైదరాబాద్, అక్టోబర్ 15
: ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్
గురువారం సాయంత్రం 4.48 గంటలకు
ప్రారంభమయింది. ముఖ్యమంత్రి
రోశయ్య ఛానెల్ను ప్రారంభించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు
నాయుడు ఛానెల్ న్యూస్
నెటవర్క్ను ఆవిష్కరించారు.
ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
అసోం హైకోర్టు చీఫ్ జస్టీస్
చలమయ్య సహా పలువురు ప్రముఖులు
పాల్గొన్నారు. వక్తలంతా
ఆంధ్రజ్యోతి ఛానెల్కు
శుభాకాంక్షలు తెలిపారు.